హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై రోశయ్య సచివాలయంలో మంత్రులతో చర్చించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, శాంతిభద్రతల అంశాలు చర్చకు వచ్చాయి.












Click it and Unblock the Notifications