తెలంగాణకు వ్యతిరేకం కాదు: ఎఐసిసి ప్రతినిధి

ఇలా ఉండగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం సోమవారం సాయంత్రంలోగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు కూడా సాయంత్రంలోగా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దీక్ష విరమించకపోవడం వల్ల, తెలంగాణలోని అన్ని వర్గాలు ఆందోళనకు దిగడం వల్ల ఒక ప్రకటన చేస్తే తప్ప చల్లారదనే అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. రాజకీయంగా కూడా కాంగ్రెసుపై ఒత్తిడి పెరుగుతోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications