తెలంగాణ ఏర్పాటుకు ఇదే సమయం: సుష్మా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ విద్యార్థులు జెఎసిగా ఏర్పడడాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడాన్ని ఆమె ప్రస్తావించారు. రాజ్యసభలో ఈ అంశాన్ని ఎం. వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదిస్తే తాము బలపరుస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఆయన సోమవారం కెసిఆర్ తనయుడు కెటి రామారావుకు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications