చేతులెత్తేసిన కాంగ్రెసు కోర్ కమిటీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆరోగ్యంపై కోర్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీక్ష విరమించాలని కోర్ కమిటీ కెసిఆర్ కు విజ్ఞప్తి చేసింది. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని, ఇది సున్నితమైన విషయమని మొయిలీ అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని కెసిఆర్ దీక్ష విరమించాలని కోర్ కమిటీ కోరింది. కోర్ కమిటీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ, ఆంటోనీ, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ తదితరులు పాల్గొన్నారు. దీక్ష విరమించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కెసిఆర్ కు ఫోన్ చేసే అవకాశం ఉంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications