వరంగల్ లో కాంగ్రెస్ నేతలను చితకబాదిన తెలంగాణ వాదులు

దీక్షలు జరుగుతున్న క్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విభాగం కాంగ్రెస్ నాయకుడు చింతా ప్రకాష్, బుచ్చిరెడ్డి, వెంకటనర్సయ్యతో పాటు మరి కొంత మంది కాంగ్రెస్ నాయకుల వాహనాలతో కాళోజీ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. జెండాలు చేతబూని దీక్షా శిబిరం వద్దకు ప్రవేశిం చగానే తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణను ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సోనియాగాంధీ బొమ్మలు ఉన్న జెండాలతో దీక్షా శిబిరంలోకి రావద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు. అయితే తాము దీక్షలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చామని, తెలంగాణ కోసం నినదిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.
More From
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications