వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై సోనియా చెప్తారు: సర్వే
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని సోనియా చెబుతూ వచ్చారని, ఇప్పుడు సరైన సమయం వచ్చిందని సోనియా భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల పట్ల బాధ పడుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందిస్తారని ఆయన చెప్పారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు కోరారు. దీక్ష విరమించాలని వారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కోరారు.
Comments
congress new delhi న్యూఢిల్లీ telangana తెలంగాణ sonia gandhi సోనియా గాంధీ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు
Story first published: Wednesday, December 9, 2009, 14:19 [IST]