వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణేతర ఎంపీలకు సోనియా బుజ్జగింపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీర్మానానికి కాంగ్రెస్ అధిష్టానవర్గం అంగీకరించిందని సోనియా గాంధీ తెలంగాణేతర ఎంపీల సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంపై మళ్ళీ చర్చిద్దామని చెప్పిన ఆమె అప్పటివరకు అధిష్టానవర్గం చెప్పినట్టు నడుచుకోవాలని ఆమె సూచించారు.

ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సోనియాకు అన్ని విషయాలు చెప్పామని, ఈ రాత్రికి అధిష్ఠానం నిర్ణయం చెబుతామని సోనియా తమకు చెప్పారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఆంధ్ర ప్రాంత ప్రజల, ప్రజాప్రతినిధుల మనోభావనలు దెబ్బతిన్న విషయం సోనియాకు తెలియజేశామన్నారు. భావోద్వేగాలకు లోను కావద్దని ఆమె సూచించారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X