తెలంగాణేతర ఎంపీలకు సోనియా బుజ్జగింపు

Sonia Gandhi
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీర్మానానికి కాంగ్రెస్ అధిష్టానవర్గం అంగీకరించిందని సోనియా గాంధీ తెలంగాణేతర ఎంపీల సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంపై మళ్ళీ చర్చిద్దామని చెప్పిన ఆమె అప్పటివరకు అధిష్టానవర్గం చెప్పినట్టు నడుచుకోవాలని ఆమె సూచించారు.

ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సోనియాకు అన్ని విషయాలు చెప్పామని, ఈ రాత్రికి అధిష్ఠానం నిర్ణయం చెబుతామని సోనియా తమకు చెప్పారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఆంధ్ర ప్రాంత ప్రజల, ప్రజాప్రతినిధుల మనోభావనలు దెబ్బతిన్న విషయం సోనియాకు తెలియజేశామన్నారు. భావోద్వేగాలకు లోను కావద్దని ఆమె సూచించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+