ఇక్కడో డ్రామా, ఢిల్లీలో మరోటి: జూలకంటి

ప్రాంతీయ తత్వాలను మరింత పెంచే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. నిర్దిష్టమైన ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెసు ముందుకు రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ అంశం ఢిల్లీ కోర్టులో ఉందని రోశయ్య, అసెంబ్లీకి అప్పగించామని కేంద్రం చెప్పాయని, ఇది కాంగ్రెసు నాటకమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకోసం పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ఆరు సూత్రాల పథకాన్ని, 610 జీవోను అమలు చేయకపోవడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాయని ఆయన అన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications