లగడపాటితో మాకు కుదరదు: పయ్యావుల

విద్యార్థులపై అకారణంగా దాడులు చేసి చితకబాదిన సంఘటనకు బాధ్యురాలైన చారు సిన్హాను బదిలీ చేయించడం తమ తొలి విజయమని ఆయన అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము బస్సు యాత్ర చేస్తామని ఆయన చెప్పారు. ఈ బస్సు యాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగుతుందని ఆయన చెప్పారు. ఈ బస్సు యాత్రలో 22 నుంచి 23 మంది శాసనసభ్యులు పాల్గొంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications