తెలంగాణ తీర్మానంపై విప్ జారీ చేయం: ప్రణబ్ ముఖర్జీ

తెలంగాణేతర శాసనసభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాసనసభ్యులు తెలంగాణ తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం శాసనసభలో ఓటు వేయవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లాలనే నిర్ణయంలో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications