వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓబుళాపురం మైన్స్ కు సుప్రీం బ్రేక్
హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఓఎంసీ తవ్వకాలను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ వ్యవహారాలపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రోశయ్యకు ఒక లేఖ రాశారు.
Comments
Story first published: Thursday, December 17, 2009, 16:40 [IST]