ఓబుళాపురం మైన్స్ కు సుప్రీం బ్రేక్

హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఓఎంసీ తవ్వకాలను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ వ్యవహారాలపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రోశయ్యకు ఒక లేఖ రాశారు.












Click it and Unblock the Notifications