కృష్ణా, గుంటూరు జిల్లాలో 48 గంటల బంద్ మొదలు

శుక్ర, శనివారాల్లో జిల్లాలో 48 గంటల సంపూర్ణ బంద్కు సమైక్యాంధ్ర కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఈరెండురోజులు బంద్ మరింత ఉధృతం చేసేందుకు జేఏసీ బంద్ను పాటించనుంది.
నగరంలోనూ, జిల్లాలోనూ బంద్ పటిష్టంగా జరిగేందుకు జాయింట్ యాక్సిన్ కమిషన్ గురువారం నగరంలో ఉన్న స్థానిక స్వాత్రంత్య సమర యోధుల భవనంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా, గాంధీయ వాదంగా ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు ఉద్యమాలను భగ్నం చేసి ప్రజలను, ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని జే ఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.
రెండు వేల మంది ఉద్యమకారుల మధ్య నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, నేతలను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్ళడాన్ని జే ఏసీ తీవ్రంగా ఖండించింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications