వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడలోనే లగడపాటికి చికిత్స: పియూష్
అవసరమైతే లగడపాటికి వైద్య సేవలు అందించేందుకు గుంటూరు నుంచి వైద్యలను రప్పిస్తామని పియూష్ కూమార్ చెప్పారు. లగడపాటితో పాటు ఇతర నేతల అభిప్రాయాలను సేకరించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తనను దీక్షా శిబిరానికి తరలించాలని లగడపాటి గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Saturday, December 19, 2009, 13:05 [IST]