వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్ జిల్లాలో ప్రమాదం: నలుగురు మృతి
మృతులు హైదరాబాద్ లోని వారాసిగూడాకు చెందినవారని తెలుస్తోంది. వారు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Monday, December 21, 2009, 9:47 [IST]