వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజామాబాద్ జిల్లాలో ప్రమాదం: నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Road Accident
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఇందల్వాయి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మృతులు హైదరాబాద్ లోని వారాసిగూడాకు చెందినవారని తెలుస్తోంది. వారు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X