వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ పదవీప్రమాణం రేపు
రాజ్ భవన్ లో రాసలీలలే కాకుండా అనేక కారణాల వల్ల ఎన్డీ తివారి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదించారు. 1968 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా నరసింహన్ పనిచేశారు.
Story first published: Sunday, December 27, 2009, 15:19 [IST]