అడ్డుకుంటే బాబునూ వదులుకుంటాం: టిడిపి

మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాబోమని తెలంగాణ మంత్రులు చెప్పినంత మాత్రాన సరిపోదని, ఇంట్లో కూర్చుని ఫైళ్లు చూస్తున్నారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రలకు తగిన గౌరవం లభించలేదని, వారికి అవమానం జరిగిందని ఆయన అన్నారు. మంత్రులు పూర్తిగా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్టపతి పాలనను తలపిస్తోందని మరో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్ డిజిపి, ఇంటెలిజెన్స్ ఐజిలతో సమీక్ష జరపడాన్ని ఆయన తప్పు పట్టారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications