గవర్నర్ నరసింహన్ తో వైయస్ జగన్ భేటీ

మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కలుసుకన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై, విద్యార్థులపై పెట్టిన కేసులపై కెసిఆర్ గవర్నర్ కు వివరించారు.












Click it and Unblock the Notifications