చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 4 గురు మృతి

నిన్న జిల్లాలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. మదనపల్లె కదిరిరోడ్డు, గీతా ఐస్ఫ్యాక్టరీ వద్ద వినాయకుని బొమ్మలు తయా రు చేసే సుబ్రమణ్యం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా సుందర్రాజ్ పె ట్రోల్బంక్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం బస్సు చక్రాల కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వెనుక కూర్చున చంద్రశేఖర్ మరోపక్కకి పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన ఇద్దరిని 108లో ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో సుబ్రమణ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. ఒకటవ పట్టణ పోలీసు లు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications