కోమటిరెడ్డి ఆరోపణపై రోశయ్య ఆవేదన

ముఖ్యమంత్రిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు రఘువీరారెడ్డి, గాదె వెంకట రెడ్డి, వట్టి వసంత కుమార్ తప్పు పట్టారు. ముఖ్యమంత్రికి పక్షపాత వైఖరి అంటగట్టడం సరైంది కాదని వారన్నారు. తన అభిప్రాయాలను చెప్పదలుచుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే వేదికలున్నాయని, బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరి కాదని వారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ విషయాన్ని తమ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ దృష్టికి తీసుకుని వెళ్తానని రోశయ్య చెప్పినట్లు సమాచారం.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications