తెలంగాణపై వెనకడుగు లేదు: చిదంబరం

డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో సిపిఎం మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రవేశపెడితే బలపరుస్తామని చెప్పాయని, మజ్లీస్ మాత్రం చర్చ సందర్భంగా తమ అభిప్రాయం చెబుతానని తెలిపిందని, ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో తాను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తామని, శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారని చెప్పామని ఆయన వివరించారు. ఆ ప్రకటనలోని కీలకమైన పదాలను ఆయన చదివి వినిపించారు. అయితే తాను 9వ తేదీ ప్రకటన చేసిన తర్వాత రాజకీయ పార్టీలు మాట మార్చాయని, దాంతో 23వ తేదీన మరో ప్రకటన చేయాల్సి వచ్చిందని, దాంట్లో విస్తృత ప్రాతిపదికపై చర్చలు జరుపుతామని చెప్పామని, అది మాట మార్చడం కాదని, తెలంగాణకు కట్టుబడి ఉన్నాం కాబట్టే జనవరి 5వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
తమ యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పామని ఆయన గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయాలు పార్టీలు ఏదో రూపంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలత వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రణాళికలో చేర్చాయని ఆయన గుర్తు చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications