వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జరగాల్సిందంతా జరిగిపోయింది: జెసి దివాకర్ రెడ్డి
తాను ఢిల్లీలో సమైక్యవాదం వినిపిస్తానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరే వెళ్లే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంక్రాంతి పండుగకు వెళ్లిన వారిని తిరిగి హైదరాబాద్ రానివ్వబోమని తెలంగాణ విద్యార్థులు అనడం సరి కాదని ఆమె అన్నారు. భారతీయులంతా ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు ఉందని ఆమె అన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని ఆమె అన్నారు.
Story first published: Monday, January 4, 2010, 11:34 [IST]