అమలాపురం మునిసిపల్ చైర్మన్ పై హత్య కేసు

తీవ్రంగా గాయపడిన మూర్తిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆస్పత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ మూర్తి మృతి చెం దాడు. కాకినాడ త్రీటౌన్ పోలీసులకు మూర్తి వాంగ్మూలం ఇచ్చినట్టు ఎస్సై తెలిపారు. మృ తుడి అన్న శ్రీనివాసరావు అమలాపురం కో ర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ముగ్గురిపై హత్య కేసు నమో దు చేసినట్టు ఎస్సై చెప్పారు. గతంలో కారు డ్రైవర్ అరిగెల పుల్లయ్యనాయుడుపై యాక్సిడెంట్ కేసు నమోదు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications