రాత్రికి రాత్రే తెలంగాణ సాధ్యం కాదు: ప్రణబ్ ముఖర్జీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాహార దీక్ష నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర భయాందోళనలకు గురైందా అని అడిగితే లేదని చెప్పారు. తాము పట్టించుకోకపోతే ప్రభుత్వ స్పందించకుండా ఎలా ఉంటుందని మీడియానే ప్రశ్నించిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదని, ఏకాభిప్రాయం కుదిరితే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications