వైయస్ మృతిపై సిబిఐ విచారణకు ద్రోణంరాజు డిమాండ్

వైయస్ మృతికి సంబంధించి రిలయన్స్పై వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తుజరపాలని పీసీసీ కార్యదర్శి కొయ్య ప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విధమైన చర్యలకు రిలయన్స్ పాల్పడి ఉంటే ఏ ఒక్కరూ క్షమించరని ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు. అందుకే తక్షణం ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు కార్యకర్తలు నాయకుల్లో వున్న అపోహలను కూడా నివృత్తి చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications