వైయస్ జగన్ పై సోనియా ఆగ్రహం

అబద్ధం వార్తాకథనాలు ప్రసారం చేసిన చానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. రాష్టంలో పరిస్థితిపై ఆమె అత్యవసరంగా నివేదిక తెప్పించుకున్నారు. ఆమె కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఫోన్ చేశారు. రిలయన్స్ ఆస్తులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పరిస్థితులను అదుపులోకి తేవాలని ఆమె ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమై ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై చర్చించనుంది. ఈ చర్చల్లో టీవీ చానెళ్ల కథనాలపై, రిలయన్స్ ఆస్తులపై దాడుల మీద, తెలంగాణ ఏర్పాటు ప్రకియ మీద చర్చలు జరిపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications