కాకినాడలో హోప్ ఐలాండ్ కు 50 కోట్ల రిలయెన్స్ నిధులు

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చమురు, సహజ వాయువుల్ని ఉత్పత్తి చేస్తున్న కార్పొరేట్ సంస్థలు సామాజిక అభివృద్ధికి ముందుకు రావాలని ఎంపీ హర్షకుమార్ కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో చమురు, సహజవాయువు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. రిలయన్స్, గెయిల్, ఓఎన్జీసీ, కెయిర్న్, జీఎస్పీసీ సంస్థలు ఆయా ప్రాంతాల అభివృద్ధికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నా, ప్రజల అవసరాలను, ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదన్నారు.












Click it and Unblock the Notifications