వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుర్గగుడిలో "రాసలీల" నివేదికపై కమిషనర్ ఆగ్రహం
ఈ విషయమై వాస్తవాలు తేల్చేందుకు డెప్యూటీ కమిషనర్ భ్రమరాంబను విచారణాధికారిగా అప్పటి ఈవో గోపాలకృష్ణారెడ్డి నియమించారు. ఆమె విచారణ చేసి ఆ నివేదికను ప్రస్తుత ఈవో విజయకుమార్కు అందచేశారు. అదే విధంగా సహాయకమిషనర్ శారదాకుమారి కూడా మరో విచారణ నివేదికను ఈవోకు అందచేశారు. ఈ రెండు నివేదికలను క్రోడీకరించి కమిషనర్కు నివేదిక పంపాల్సి ఉంది. ఈ విధంగా చేయకుండా డెప్యూటీ కమిషనర్ ఇచ్చిన విచారణ నివేదిక ముందుగానే మీడియాకు ఏ విధంగా లీకయిందంటూ కమిషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Monday, January 18, 2010, 10:48 [IST]