దుర్గగుడిలో "రాసలీల" నివేదికపై కమిషనర్ ఆగ్రహం

ఈ విషయమై వాస్తవాలు తేల్చేందుకు డెప్యూటీ కమిషనర్ భ్రమరాంబను విచారణాధికారిగా అప్పటి ఈవో గోపాలకృష్ణారెడ్డి నియమించారు. ఆమె విచారణ చేసి ఆ నివేదికను ప్రస్తుత ఈవో విజయకుమార్కు అందచేశారు. అదే విధంగా సహాయకమిషనర్ శారదాకుమారి కూడా మరో విచారణ నివేదికను ఈవోకు అందచేశారు. ఈ రెండు నివేదికలను క్రోడీకరించి కమిషనర్కు నివేదిక పంపాల్సి ఉంది. ఈ విధంగా చేయకుండా డెప్యూటీ కమిషనర్ ఇచ్చిన విచారణ నివేదిక ముందుగానే మీడియాకు ఏ విధంగా లీకయిందంటూ కమిషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications