ఆత్మాహుతి దాడులు: ఐదుగుర మృతి

ఘర్షణల్లో ఒక పౌరుడితో పాటు నలుగురు సైనికులు మరణించినట్లు ప్రజారాగ్యో శాఖ తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను అంతం చేయడానికి దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మిలిటెంట్లు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు. వీధుల్లో శిథిలాలు పేరుకుపోయాయి. రద్దీగా ఉండే ప్రదేశాలు ఖాళీ అయ్యాయి. అధ్యక్షుడిగా హమీద్ కర్జాయ్ ప్రమాణ స్వీకారం యథావిధిగా జరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications