చిరంజీవికి మహేశ్వర రెడ్డి సవాల్

సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటానని ప్రకటించిన చిరంజీవి మాట మార్చడంపై తెలంగాణకు చెందిన మహేశ్వర రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటానని చిరంజీవీ ప్రకటించి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ విషయంపై మహేశ్వర రెడ్డి కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి కూడా చిరంజీవిపై ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications