జిల్లా ప్రభుత్వాలు మీవే: కలెక్టర్లతో రోశయ్య

ఆరోగ్యశ్రీపై అధికారులు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం కోరారు. కలెక్టర్లు వసతిగృహాల్లో బసచేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అవినీతి ఆరోపణలను ప్రభుత్వం సహించదన్న అభిప్రాయం అందరిలో కలగాలని సీఎం అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications