వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జిల్లా ప్రభుత్వాలు మీవే: కలెక్టర్లతో రోశయ్య
ఆరోగ్యశ్రీపై అధికారులు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం కోరారు. కలెక్టర్లు వసతిగృహాల్లో బసచేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అవినీతి ఆరోపణలను ప్రభుత్వం సహించదన్న అభిప్రాయం అందరిలో కలగాలని సీఎం అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Wednesday, January 20, 2010, 11:20 [IST]