బంద్ చేసే హక్కు పార్టీలకు లేదు: హైకోర్టు

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడి చేస్తే నష్టపరిహారం దాడులు చేసినవారి నుంచే వసూలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మీడియా నిర్లక్ష్యంగా వార్తలను ప్రసారం చేయరాదని కూడా సూచించింది. తమపై సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మీడియా విస్మరించకూడదని అభిప్రాయపడింది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications