వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలమూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియుడు కూడా మరణించాడు. తమ ప్రేమను అంగీకరించకపోవడంతో వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రంగారెడ్డి జిల్లా దోమ గ్రామానికి చెందినవారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.
Comments
Story first published: Monday, January 25, 2010, 10:08 [IST]