కూలిన భవంతి: అతడు మృత్యుంజయుడు

నారాయణగుడా ఫ్లైఓవర్ పక్కన గత 20 ఏళ్లుగా రెండంతస్థుల భవనం ఉంది. మొదటి నుంచి కూడా దీనికి ఎటువంటి అనుమతులూ లేవు. దానిపైనే మరో రెండో ఆంతస్థులు వేయడానికి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వాచ్ మన్ మల్లయ్య, భార్య, అతని ఇద్దరు పిల్లలు ఆ భవనంలోనే కాపురం ఉంటున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కూలీలు. ఈ భవనం పక్కనే బ్రిలియంట్ స్కూల్ ఉంది. శుక్రవారం పక్క భవనం కూలడంతో శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.












Click it and Unblock the Notifications