పిలిస్తే థాకరేతో మాట్లాడుతా: షారూఖ్

షారూఖ్ నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకోబోమని శివసేన శనివారం ప్రకటించింది. షారూఖ్ ఖాన్ ద్రోహి అని, అయితే షారూఖ్ ఖాన్ సినిమాను వాడుకోబోమని శివసేన చీఫ్ బాల్ థాకరే శనివారం చెప్పారు. భద్రత లేకుండా షారూఖ్ ఖాన్ ఇటాలియన్ మమ్మి సోనియా గాంధీ, ఇటాలియన్ యువరాజ్ రాహుల్ గాంధీ దీవెనలతో తన సినిమాను విడుదల చేసుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications