వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమన్వయ కమిటీపై మందా అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Jagannatham
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) సమన్వయ కమిటీ కూర్పుపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీలో సమైక్యవాదులకు స్థానం కల్పించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. అయితే తాను సమన్వయ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.

సమన్వయ కమిటీ కూర్పుపై ప్రజల్లో కొన్ని అపోహలున్నాయని ఆయన అన్నారు. కమిటీలో సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించారని, తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసికెళ్తానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X