వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమన్వయ కమిటీపై మందా అసంతృప్తి
సమన్వయ కమిటీ కూర్పుపై ప్రజల్లో కొన్ని అపోహలున్నాయని ఆయన అన్నారు. కమిటీలో సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించారని, తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసికెళ్తానని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, February 6, 2010, 13:34 [IST]