వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై వాదనకు ప్రత్యేక కమిటీ: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ ముందు తమ వాదన వినిపించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయ జెఎసి సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో తెలుగుదేశం శాసనసభ్యులు తాజా పరిస్థితులపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర కమిటీ విధివిధానాలు ఖరారైన తర్వాత తమ వాదనలు వినిపించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, వాదనలు వినిపించే తీరును నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీమాంధ్ర నేతలే కాకుండా తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా లాబీయింగ్ చేస్తున్నారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X