వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దక్కన్ చార్జర్స్ ను ఆడనివ్వం: కోమటిరెడ్డి
హైదరాబాదులో ముందు ఖరారు చేసిన ప్రకారం నాలుగు ఐపియల్ మ్యాచులు, విశాఖపట్నంలో రెండు మ్యాచులు జరగాలని ఆయన అన్నారు. ఐపియల్ ఆరంభ మ్యాచును హైదరాబాదులో నిర్వహించాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కూడా కోరారని ఆయన గుర్తు చేశారు. తాను ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, February 10, 2010, 15:09 [IST]