వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెవిపి కలెక్షన్ కింగ్: నాగం జనార్దన్ రెడ్డి
కెవిపి రామచందర్ రావు తెలంగాణ భూములను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ భూముల మీద, ప్రాజెక్టుల మీద కెవిపి ఎంత మింగారో బయటపడాలని ఆయన అన్నారు. తన కుమారుడి మామ సంపన్నుడని కెవిపి అంటున్నారని, తమ నేత చంద్రబాబు మామ ధనవంతులు కారా అని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల కోసం చూస్తున్నామని, కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. శాసనసభను బహిష్కరిస్తాం లేదా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఏం చేయాలనే విషయంపై జెఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, February 10, 2010, 17:07 [IST]