శ్రీకృష్ణ కమిటీ ఆఖరి మోసం: కాకా

తెలంగాణ సాధించే వరకు నిద్ర పోవద్దని, నిరంతరం పోరాటం సాగించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని, విశ్రమించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి కవ్వీనర్ కోదండరామ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications