వికారాబాద్ లో తెలంగాణ వాదుల విధ్వంసం

ఇలా ఉండగా తమ రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో మార్పులు చేస్తేనే తమ రాజీనామాలపై ఆలోచిస్తామని సోమవారం ఆయన ఇక్కడ అన్నారు.
రాజీనామాలు చేయటానికి తెలంగాణ నేతలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశంపై ప్రస్తావన లేకపోవటం తెలంగాణ ప్రజలను అవమానించటమేనని దామోదర్రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications