వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయుల మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Nizamabad Dist
నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోనకల్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. విహారయాత్రకు వెళుతున్న ఓ స్కూల్‌ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆదిలాబాద్‌ జిల్లా కడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని 108 అంబులెన్స్‌ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X