రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయుల మృతి

Nizamabad Dist
నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోనకల్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. విహారయాత్రకు వెళుతున్న ఓ స్కూల్‌ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆదిలాబాద్‌ జిల్లా కడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని 108 అంబులెన్స్‌ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+