నిజామాబాద్:
నిజామాబాద్
జిల్లా
దోనకల్
వద్ద
సోమవారం
తెల్లవారుజామున
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
ఇద్దరు
ఉపాధ్యాయులు
మృతి
చెందారు.
విహారయాత్రకు
వెళుతున్న
ఓ
స్కూల్
బస్సు
అదుపు
తప్పి
పక్కనే
ఉన్న
చెట్టును
ఢీకొంది.
ఈ
ఘటనలో
ఆదిలాబాద్
జిల్లా
కడెం
ప్రభుత్వ
పాఠశాల
ఉపాధ్యాయులు
అక్కడికక్కడే
ప్రాణాలు
కోల్పోయారు.
గాయపడినవారిని
108
అంబులెన్స్
ద్వారా
స్థానిక
ఆస్పత్రికి
తరలించారు.