చలో అసెంబ్లీ చట్ట విరుద్ధం: ఖాన్

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎనిమిది మంది ఐజిలను, 20 మంది డిఐజిలను నియోగించినట్లు ఆయన చెప్పారు. రేపు ట్రాఫిక్ ఆంక్షలకు హైదరాబాదు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిస్టులపై జరిగిన దాడులకు నిరసనగా జర్నలిస్టులు ఎకె ఖాన్ మీడియా సమావేశాన్ని కింద కూర్చుని కవర్ చేసి తమ నిరననను తెలియజేశారు.












Click it and Unblock the Notifications