వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయ పార్టీలకు శ్రీకృష్ణ కమిటీ లేఖ
సంప్రదింపులకు ముందు కమిటీ సమాచార సేకరణ జరపాలని అనుకుంటోంది. వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత చర్చల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో కమిటీ ఉంది. సంప్రదింపుల్లో విధివిధానాల్లో పేర్కొన్న అన్ని వర్గాలుంటాయి. పరిశోధన, సమాచార సేకరణ, సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక తయారీకి పూనుకోవాలని కమిటీ అనుకుంటోంది.
Story first published: Friday, February 19, 2010, 9:30 [IST]