ఇద్దరు సిక్కులను రక్షించిన పాక్

తాలిబన్ల అపహరణకు గురైన ఇద్దరు సిక్కులు సుర్జీత్ సింగ్, గుర్వీందర్ సింగ్ సురక్షితంగా ఉన్నారని ఆ ప్రతినిధి చెప్పారు. ఈ ఆపరేషన్ లో పలువురు మిలిటెంట్లు హతమయ్యారు. ఆపరేషన్ వివరాలు అందాల్సి ఉంది. నెల రోజుల క్రితం జస్పాల్ సింగ్ తో పాటు సుర్జీత్ సింగ్, గుర్వీందర్ సింగ్ లను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. జస్పాల్ శవం ఫిబ్రవరి 21వ తేదీన కనిపించింది. మరో సిక్కు మహల్ సింగ్ శవం కూడా అదే రోజు ఔరక్జాయ్ ఏజెన్సీలో కనిపించింది.












Click it and Unblock the Notifications