సినిమా తీయడానికే చిరును కలిశా: జానా
కాగా, జానారెడ్డి అనుభజ్ఝుడని, తాను జానారెడ్డి సలహాలను పాటిస్తానని చిరంజీవి అన్నారు. సమైక్యనినాదం అందుకున్న చిరంజీవితో ప్రత్యేక తెలంగాణవాది చిరంజీవి కలుసుకోవడం తీవ్ర ఊహాగానాలకు తావిచ్చింది. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాదు రానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరినట్లు తెలుస్తోంది.
Comments
జానా రెడ్డి కాంగ్రెసు చిరంజీవి ప్రజారాజ్యం హైదరాబాద్ jana reddy congress chiranjeevi prajarajyam hyderabad
Story first published: Tuesday, March 2, 2010, 14:21 [IST]