హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమా తీయడానికే చిరును కలిశా: జానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో సినిమా తీయాలని అనుకుంటున్నానని, అందుకే తాను చిరంజీవిని కలిశానని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కె జానా రెడ్డి అన్నారు. జానారెడ్డి మంగళవారం చిరంజీవితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన ఆ విధంగా అన్నారు. తాను తీయదలుచుకున్న సినిమాకు కాల్షీట్ల కోసమే తాను చిరంజీవిని కలిశానని ఆయన అన్నారు.

కాగా, జానారెడ్డి అనుభజ్ఝుడని, తాను జానారెడ్డి సలహాలను పాటిస్తానని చిరంజీవి అన్నారు. సమైక్యనినాదం అందుకున్న చిరంజీవితో ప్రత్యేక తెలంగాణవాది చిరంజీవి కలుసుకోవడం తీవ్ర ఊహాగానాలకు తావిచ్చింది. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాదు రానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X