వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదేళ్లలో పదిసార్లు పెంపు: కిషన్ రెడ్డి
ఇప్పటికే తమ పార్టీ జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉద్యమం చేపడుతోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగకున్నా కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచిందని ఆయన విమర్శించారు. పెట్రో ధరల పెంపు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. శాసనసభలో తన నిరసనను తెలియజేస్తానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, March 2, 2010, 10:32 [IST]