తెలంగాణవాదం వినిపిస్తాం: గీతారెడ్డి
రాష్ట్రంలో నెలకొన్న సమస్యకు సరైన పరిష్కారం లభించాలన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు మరోసారి స్వాగతించారు. మిగతా సీమాంధ్ర నాయకులు కూడా బొత్స దారిలో నడవాలని ఆయన కోరారు. ఏ అంశమూ వదలకుండా తమ వాదనను వినిపించడానికి తగిన విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీపరంగా తమ అభిప్రాయాలను కమిటీ ముందు చెప్తామని ఆయన అన్నారు.
Comments
తెలంగాణ గీతారెడ్డి శ్రీధర్ బాబు మంత్రులు హైదరాబాద్ telangana geetha reddy sridhar babu ministers hyderabad
Story first published: Tuesday, March 2, 2010, 16:37 [IST]