ఉగాది ఉత్తమ రచనల పోటీ ఆహ్వానం

ఈ సంవత్సర ప్రత్యేకం 'నా మొట్ట మొదటి కథ'. కథ రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ కథలను ఎక్కడా ప్రచురించని సరికొత్త కథా రచయితలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా 'నా మొట్టమొదటి కథ' అనే ప్రక్రియ మొదలుపెట్టినట్లు సంస్థ పేర్కొంది. తమ మొట్టమొదటి కథగా పేర్కొంటూ, నూతన కథకులు తమ కథలను పంపించాలని సంస్థ కోరింది. వాటినన్నింటినీ వంగూరి ఫౌండేషన్ సంస్థ న్యాయ నిర్ణేతలు పరిశీలించి, కనీసం రెండు కథలకు ఒక్కొక్కటీ 116 డాలర్లు చొప్పున బహుమతి, ప్రశంసాపత్రం ఇచ్చి గుర్తిస్తారు.
ఇవే కాక, అర్హత ఉన్న ఇతర కథలన్నింటినీ రాబోయే 'అమెరికా తెలుగు కథానిక - పదకొండవ సంకలనం'లో ప్రచురిస్తారు. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులందరూ ఈ 'పోటీ'లో పాల్గొనాలని వంగూరి ఫౌండేషన్ ఆహ్వానించింది. 'నా మొట్టమొదటి కథ' శీర్షికతో అని మీరు సంస్థకు పంపిస్తే చాలు 'నేను ఇదివరకు ఎక్కడా నా కథలు ప్రచురించలేదు' అనే ఇచ్చే లేఖను రచయిత మాటగా సంస్థ నమ్ముతుంది. ఇది నిజానికి 'పోటీ' కాని 'పోటీ'.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications