తదుపరి సిఎం జగనే: సినీనటుడు రాజా జోస్యం
కులమతాలకతీతంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని తట్టుకోలేక శోకించిన ఘటనను మరువలేనన్నారు. అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎల్.ఎం.మోహన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు చేరేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అహర్నిశలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్ జగన్ ఫౌండేషన్ చైర్మన్ ఏటిగడ్డ నరసింహారెడ్డి (బుజ్జి), ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు ఏటిగడ్డ వెంకటప్పారెడ్డి, జిల్లా లేబర్ సెల్ చైర్మన్ సుధాకర్రెడ్డి, ఎన్ఎస్యూఐ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, March 3, 2010, 11:24 [IST]