విశాఖ-షిర్డి రైలు మరో రెండు నెలలు పొడిగింపు
నాలుగు నెలల్లో 18 ట్రిప్పులు చొప్పున ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రెండు రైళ్ల గడువు ఇటీవల ముగియడంతో వాటిని తాజాగా ప్రకటించారు. ముందుగానే ఈ రైళ్లను పొడిగిస్తున్నట్టు సమాచారం ఉన్నా వాల్తేరు సీనియర్ డివిజన ల్ కమర్షియల్ మేనేజర్ హెచ్.ఎల్.లువాంగ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రతి బుధ, శనివారాల్లో విశాఖ నుంచి, గురు, ఆదివారాల్లో షిర్డీ నుంచి నడుస్తుంది.
Comments
Story first published: Wednesday, March 3, 2010, 9:28 [IST]